అక్కడ విపరీతమైన కరువు రాగా నయోమి వారి ఇద్దరు కుమారులను తీసుకుని ఆ దేశాన్ని వదలి ప్రక్క దేశానికి అనగా యోర్డాను నది దాటి మోయాబు దక్షిణ ప్రాంతానికి వెళ్ళిపోయారు.
వారి ఇద్దరు కుమారులకు యుక్త వయస్సు రాగా పెండ్లి చేసిరి. ఒకామె పేరు ఓర్పా,మరొకరి పేరు రూతు.వీరిద్దరు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు.
పెండ్లి అయిన 10సంవత్సరాల లోపే నయోమి ఇద్దరు కుమారులు చనిపోయిరి కారణం తెలియదు. తన అత్త నయోమితో పాటు కోడళ్ళు ఇద్దరు విధవరాండ్రు అయ్యారు. నయోమికి మరలబెత్లేహేములో రొట్టెలు దొరుకుతున్నాయని తన బంధువుల ద్వారా తెలిసినది. తన ఇద్దరు కోడళ్ళను పిలిచి నా వయస్సు అయిపోయినది నేను మీ కోసం మళ్ళీ పిల్లలను కాని ఇవ్వలేను కాబట్టి మీరు నన్ను మర్చిపోయి మీ దేశం వెళ్ళి ఎవరినైనా ఇద్దరిని చూచి పెళ్ళి చేసుకోండి సీరియస్ గానే చెప్తున్నాను అని చెప్పింది.
0 comments:
Post a Comment